"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
చెన్న కృష్ణయ్య
Jump to navigation
Jump to search
"చెన్న కృష్ణయ్య" మహబూబ్ నగర్ జిల్లా లోని ఒకనాటి వనపర్తి సంస్థానంలో ఆస్థాన కవిగా ఉండేవాడు. క్రీ. శ. 1737 ప్రాంతానికి చెందినవాడు. భారత, భాగవత కథలతో "యాదవ భారతీయం" అను ద్వర్థి కావ్యాన్ని రచించాడు. వనపర్తి సంస్థానాధిపతులు ఈ గ్రంథాన్ని ముద్రించారు.[1].
మూలాలు
- ↑ సమగ్ర ఆంధ్ర సాహిత్యం,12 వ సంపుటం, కడపటిరాజుల యుగం,రచన:ఆరుద్ర, ఎమెస్కో, సికిందరాబాద్,1968, పుట-34
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).