"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
నేటికి శ్రీపాద
Jump to navigation
Jump to search
నేటికి శ్రీపాద నాగసూరి వేణుగోపాల్ సంపదకీయంలో తెలవడిన నవల.
నవలను ఆంధ్రకేసరి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు ప్రచురించారు. దీని స్థాపన 1994లో జరిగింది నాగసూరి వేణుగోపాల్ గారు కృషి అపారం. నలుగురు స్త్రీమూర్తులు మాట్లాడిన మాటలే తనకు బీజాక్షరాలు అని చెప్పగలిగిన వినయశీలి ఆయన. ప్రత్యక్షంగా ప్రభుధంద్ర పత్రికను పరోక్షంగా మరికొని పత్రికలను నిర్వహించిన సంపాదకుడు ఆయన. పాతికేళ్ళ వయస్సులోనే అప్పటికప్పుడు గంట వ్యవధిలోనే తన తొలి కథను రాయడమే కాదు 50వ యేటనే వయోలిన్ నేర్చుకున్న వ్యక్తి ఆయన.