"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
వరదప్పనాయుడు పేట
Jump to navigation
Jump to search
వరదప్పనాయుడు పేట | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | చిత్తూరు |
మండలం | పాకాల |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | {{#property:P1082}} |
- పురుషుల | 1,525 |
- స్త్రీల | 1,540 |
- గృహాల సంఖ్య | 740 |
పిన్ కోడ్ | 517112 |
ఎస్.టి.డి కోడ్ |
వరదప్పనాయుడు పేట చిత్తూరు జిల్లా, పాకాల మండలం లోని ఒక గ్రామం.[1] . ప్రముఖ సాహితీవేత్త శ్రీ సాకం నాగరాజ ఈ గ్రామస్తులే.
Contents
గ్రామం పేరు వెనుక చరిత్ర
గతంలో వరదప్ప నాయుడు అనే ఒక పెద్దమనిషి వుండేవాడు. అతని పేరున ఈగ్రామం వెలసినది.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
ఈ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
ఈ గ్రామం కల్లూరు .... కొమ్మిరెడ్డిగారిపల్లి రోడ్డు మీద ఉంది. బస్సు సౌకర్యము లేదు.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు
ఈ గ్రామంలో పురతానమైన శ్రీ ఆంజనేయస్వామి వారి దేవాలయము ఉంది.
గ్రామంలో ప్రధాన పంటలు
వరి, వేరుశనగ, మామిడి, కూరగాయలు ప్రధాన పంటలు.
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయము ప్రధాన వృత్తి.
గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)
- శ్రీ సాకం నాగరాజ
మూలాలు
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-09-01.