"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
Project:ఈ వారపు బొమ్మ/2009 20వ వారం
Jump to navigation
Jump to search
ఈ వారపు బొమ్మ/2009 20వ వారం
2009 ఏప్రిల్ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్లో మూడు పార్టీలు ప్రముఖంగా పోటీలో ఉన్నాయి. ఆ ఎన్నికలను "మహాసంగ్రామం" అని కొన్ని మీడియాలలో వర్ణించారు. ఆ మూడు పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి, చిరంజీవి - ఈ ముగ్గురూ యుద్ధానికి సన్నద్ధమైనట్లుగా ఈ పోస్టరులో హాస్యంగా చూపారు. ఈ ఎన్నికల ఫలితాలు మే 16న వెలువడనున్నాయి.
ఫోటో సౌజన్యం: రవిచంద్ర